Header Banner

క్వాంటం వ్యాలీ పార్క్‌కు ఐటీ శాఖ గ్రీన్ సిగ్నల్! ఆ ప్రాంతం ప్రజలకు మహర్దశ!

  Sat May 31, 2025 13:40        Politics

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఎంవోయు (MoU)ని ర్యాటిఫై చేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రతిష్ఠాత్మక క్వాంటం వ్యాలీ పార్క్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఎల్ అండ్ టీ (L\&T), ఐబీఎం (IBM) సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇందులో భాగంగా, ఐబీఎం 156 క్యూబిట్లతో కూడిన క్వాంటం సిస్టమ్-2ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసులు, సొల్యూషన్స్, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌పై పరిశోధన చేయనుంది. మరోవైపు, ఎల్ అండ్ టీ సంస్థ క్లైంట్ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్, స్టార్టప్‌ల నిర్వహణకు అవసరమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలను అందించనుంది. ఈ క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ను 2026 జనవరి 1 నాటికి పూర్తిగా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

అలెర్ట్.. ఏపీలో మెగా డీఎస్సీ.. పరీక్షల షెడ్యూల్‌ ఇదే.!

 

తిరుమలలో భక్తుల రద్దీ! ఉచిత దర్శనానికి 20 గంటల సమయం! వారికి కూడా!

 


ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

 

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

 

ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!

 

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #QuantumValley #ITDepartment #GreenSignal #Amaravati #TechPark #QuantumComputing